కోనసీమ వాసుల చిరకాల స్వప్నమైన ‘కోటిపల్లి-నర్సాపురం’ రైల్వే లైను పనుల్లో జాప్యం స్థానికులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేపట్టడంలో అలసత్వ ధోరణి కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగి 15 ఏళ్లు...
పట్టాలెక్కని కోనసీమ రైలు! కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైను పనుల ప్రారంభంలో తీవ్ర జాప్యం